షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ కు మదర్ తెరెసా అంతర్జాతీయ అవార్డు
- November 21, 2016యుఏఈ విదేశీ వ్యవహారాల మరియు అంతర్జాతీయ సహకారం మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కు ప్రతిష్టాత్మక మదర్ తెరెసా అంతర్జాతీయ అవార్డు లభించింది.ఈ గౌరవంను ఆయనకు ముంబై ఆధారిత హార్మొనీ ఫౌండేషన్ ఒక ధార్మిక సంస్థ అందచేయనుంది. వ్యక్తులను శాంతి మరియు సామరస్యధోరణీ వైపు పయనింపచేయడం ఆయన చేసిన కృషి ఒక అసాధారణ తీరని ప్రశంసించింది.తీవ్రవాద గ్రూపులు మరియు అమాయక ప్రజలను హింస మార్గం వైపు ప్రేరింపచేసి ప్రచారం చూస్తున్న వ్యక్తులు నుండి మరియు విప్లవభావ నూరిపోస్తున్న సంస్థలు నుండి యువతను రక్షించే ప్రణాలికను రూపొందించడంలో ఆయన నిర్మాణితమైన పనికి షేక్ అబ్దుల్లా సన్మానించడంకు అర్హుడవుతారు. అబ్దుల్ రెహమాన్ మొహమ్మద్ అల్ ఒవైస్, ఆరోగ్యం మరియు నివారణ మంత్రి ముంబై లో ఆదివారం తన తరపున ఆ అవార్డు అందుకుంటారని ఈ విషయాన్ని డాక్టర్ అబ్రహం మతాయి, హార్మొనీ ఫౌండేషన్ అధ్యక్షుడు చెప్పారు. మతాయి మాట్లాడుతూ, షేక్ అబ్దుల్లా తన అసాధారణ కార్యదీక్షతో "మధ్యప్రాచ్యంలో శాంతి మరియు స్థిరత్వాన్ని ప్రచారం బ్రహ్మాండంగా నిర్వహించారని అందుకే ఆయన అవార్డుకు ఒక స్పష్టమైన ఎంపిక అని చెప్పారు.
తాజా వార్తలు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!
- కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA