పులివెందులలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జగన్
- December 24, 2016కడప జిల్లాపులివెందులలోని సీఎస్ఐ చర్చిలో ఆదివారం క్రిస్మస్ సంబురాలు ఘనంగా నిర్వహించారు. చర్చిలో ఏర్పాటు చేసిన ప్రార్థన కూటమిలో వైకాపా అధినేత జగన్మోహన్రెడ్డి.. తల్లి విజయమ్మ, సతీమణి భారతి, ఇతర కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందారెడ్డి కూడా ఈ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం క్రిస్మస్ కేక్ కోసి అందరికి పంపిణీ చేశారు.
తాజా వార్తలు
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు
- నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు..
- వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- పారిపోతున్న పనిమనిషి కేసులు పెరుగుతున్నాయా?
- రియాద్లో అర్హత లేని ఆరోగ్య నిపుణులు అరెస్ట్
- సభన్లో కార్మికుల కోసం రెసిడెన్షియల్ సిటీ నిర్మాణం
- ఖైదీల విడుదలకు అహద్ ఫౌండేషన్ సాయం
- అరబ్ సమ్మిట్.. సిరియా, ఇరాక్లను ఆహ్వానించిన కింగ్ హమద్
- ఎయిర్ ఇండియా పై రూ.80 లక్షల ఫైన్