మరో మైలు రాయి నమోదుకానుంది ఇస్రో చరిత్రలో..
- January 19, 2017నెల్లూరు: ఇస్రో చరిత్రలో మరో మైలు రాయి నమోదుకానుంది. ఫిబ్రవరి 15న పీఎస్ఎల్వీ సీ37 రాకెట్ ద్వారా ఒకే సారి 104 ఉపగ్రహాలు నింగిలోకి పంపేందుకు ఏర్పాట్లు చేశారు. అందులో 101 విదేశీ ఉపగ్రహాలు ఉన్నాయి. మిగతావి దేశీయ ఉపగ్రహాలు. ఇప్పటివరకు పీఎస్ఎల్వీ ద్వారా ప్రయోగించిన ఉపగ్రహాలన్ని చాలావరకు విజయవంతమయ్యాయి. ఒకేసారి 104 ఉపగ్రహాలు నింగిలోకి పంపడం ద్వారా ఇస్రో చరిత్రలో నిలిచిపోనుంది.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ