పసిడి విక్రయాలపై సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం
- March 30, 2017బంగారం విక్రయాలపై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. కుటుంబ అవసరాల కోసం మీ వద్ద ఉన్న బంగారాన్ని అత్యవసరంగా విక్రయించాలనుకుంటున్నారా ... ఆగండి... ఆగండి ఏప్రిల్ 1వ తేదీ తర్వాత బంగారం విక్రయిస్తే మీకు కేవలం పదివేల రూపాయల నగదే ఇస్తారట. మిగతా మొత్తాన్ని మీ బ్యాంకు ఖాతాలో వేస్తారట. అత్యవసరం దృష్ట్యా వైద్యం కోసం లేదా ఇతర కుటుంబ ఖర్చుల కోసం డబ్బు కావాలని బంగారం విక్రయిస్తే బ్యాంకు ఇచ్చే దాకా వేచి ఉండాల్సిందే. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ బిల్లులో సవరణలు తీసుకురానుంది. ఈ కొత్త నిబంధన వల్ల బంగారం వ్యాపారం దెబ్బ తినే అవకాశం ఉందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
తాజా వార్తలు
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ
- ఆ లోపు రుణమాఫీ చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- కుప్పం ప్రజలందరికీ నా కృతజ్ఞతలు: నారా భువనేశ్వరి
- 24 గంటల్లో సాధారణ స్థితికి దుబాయ్ ఎయిర్ పోర్ట్
- బహ్రెయిన్ లో భారీ వర్షాలు, వరదలు
- ఒమన్ లో 21కి చేరిన మృతుల సంఖ్య
- ట్రావెల్, టూరిజం రంగంలో 23,500 ఖాళీలు
- జెడ్డాలో శతాబ్దాల నాటి రక్షణ కందకం, కోట గోడ వెలికితీత
- హైదరాబాద్లోని ఫిలింనగర్లో తీవ్ర విషాదం..