ఫుజైరాహ్ డిప్యూటీ రూలర్ ఖననాంతర ప్రార్థనలు... 3 రోజుల సంతాప దినాల ప్రకటన
- March 30, 2017ఫుజైరాహ్:బుధవారం కన్నుమూసిన ఫుజైరాహ్ డిప్యూటీ రూలర్ షేక్ హమద్ బిన్ సైఫ్ ఆల్ షార్కీ అంత్యక్రియ ప్రార్థనలు స్థానిక ఫుజైరాహ్ షేక్ జాయెద్ గ్రాండ్ మసీదు వద్ద నిర్వహించారు.డిప్యూటీ రూలర్ మరణం గూర్చి ప్రెసిడెన్షియల్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. షేక్ హమద్ మరణం పట్ల చింతిస్తున్నట్లు శాశ్వతమైన శాంతితో ఆయన ఆత్మ నిత్య విశ్రాంతిని పొందేలా మహోన్నతుడైన అల్లాహ్ ను తానూ ప్రార్ధించినట్లు అధ్యక్షుడు శ్రీశ్రీ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తన సంతాపం ఒక ప్రకటనలోతెలిపారు.షేక్ హమద్ మరణానికి విచారంగా జాతీయ పతాకాన్ని సగం ఎత్తులో ఎగురవేయాలని ఇదే సమయంలో దేశంలో మూడు రోజుల సంతాప కాలం కొనసాగుతుందని మంత్రిత్వశాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్
- రమదాన్ ఘబ్కాను నిర్వహించిన భారత రాయబారి
- ఈద్ సందర్భంగా జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీకి కొత్త టైమింగ్స్