పండ్లు కూరగాయల దిగుమతి పై నిషేధం

- April 28, 2017 , by Maagulf
పండ్లు కూరగాయల దిగుమతి పై నిషేధం

 కొన్ని దేశాల నుంచి కూరగాయలు, పండ్లు దిగుమతిపై ప్రభుత్వం  ఈ ప్రాంతంలో నిషేధం విధించింది.పండ్లు, కూరగాయలను నిషేధించిన  ఆ దేశాలలో పురుగుమందులను అధికంగా ఉపయోగించినట్లు నివేదికలు వెలువడ్డాయి. లెబనాన్, జోర్డాన్, ఒమన్, ఈజిప్టు, యెమెన్ల దేశాలలో వ్యవసాయంలో ఆ ప్రమాదకర పురుగుమందుల అవశేషాలు కనుగొనినట్లు పట్టణ ప్రణాళికా మంత్రిత్వశాఖ, వ్యవసాయ, మరియా వనరుల వ్యవహారాల శాఖ తెలిపింది. ఆహార ఉత్పత్తుల భద్రతకు రక్షణ కల్పించడానికి ముందు జాగ్రత్త చర్యలుగా ఈ నిషేధాన్ని  తీసుకున్నామని ధృవీకరించింది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యొక్క రాజ్యాంగం ఆమోదించిన ప్రమాణాల ప్రకారం అధిక స్థాయిలతో ఈ దేశాల్లో పురుగు మందులను ఉపయోగించినట్లు  నిరూపించబడింది. ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకున్న ఆహార వస్తువులన్నింటిని పర్యవేక్షించేందుకు రాజ్యంలో ప్రవేశపెట్టిన కఠినమైన విధానాలను  అనుసరించినట్లు గురువారం జారీ చేసిన ఒక ప్రకటన వెల్లడించింది. ఈజిప్టు దేశం నుండి దిగుమతి కాబడిన అన్ని రకాల మిరపకాయలు , క్యాప్సికమ్ లను నిషేధించింది.  లెబనాన్ దేశం నుండి ఆపిల్, జోర్దాన్ నుంచి  మిరపకాయ,  క్యాబేజీ, క్యాప్సికమ్  లెటుస్, మొక్కజొన్న  మరియు గుడ్డు వంకాయ ఒమాన్ దేశం నుండి  తీపి పుచ్చకాయ, క్యారట్, రోకా, ఒమన్ నుండి అన్ని పండ్లు  అన్ని పండ్లను నిషేధించారు.  మిరపకాయ మరియు క్యాప్సికం దిగుమతిపై విధించిన నిషేధం విధించబడించినట్లు వ్యవసాయం మరియు సముద్ర వనరుల వ్యవహారాల శాఖచే జతచేయబడ్డాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com