వర్జీనియాలో ప్రవాస భారతీయులతో ప్రధాని మోడీ భేటీ

- June 25, 2017 , by Maagulf
వర్జీనియాలో ప్రవాస భారతీయులతో ప్రధాని మోడీ భేటీ

ప్రధాని మోడీ.. అమెరికా పర్యటన ఉత్సాహంగా కొనసాగుతోంది. వర్జీనియాలో ప్రవాస భారతీయులతో మాట్లాడారు ప్రధాని. పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్‌ చేస్తే ఏ ఒక్క ప్రపంచం దేశం పాక్‌కు మద్దతివ్వలేదని గుర్తు చేశారు. అప్పుడప్పుడు అలా కఠినంగా ఉంటేనే మన సత్తా నలుగురికి తెలుస్తుందన్నారు. అటు ఎన్‌ఆర్‌ఐలకు ఏ సమస్య వచ్చినా నిమిషాల్లోనే స్పందిస్తున్నారంటూ సుష్మాను కొనియాడి.. ప్రవాస భారతీయులకు భరోసా ఇచ్చారు. తమ మూడేళ్ల పాలనలో అవినీతి మరక లేకుండా పాలించానన్నారు మోడీ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com