వర్జీనియాలో ప్రవాస భారతీయులతో ప్రధాని మోడీ భేటీ
- June 25, 2017ప్రధాని మోడీ.. అమెరికా పర్యటన ఉత్సాహంగా కొనసాగుతోంది. వర్జీనియాలో ప్రవాస భారతీయులతో మాట్లాడారు ప్రధాని. పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే ఏ ఒక్క ప్రపంచం దేశం పాక్కు మద్దతివ్వలేదని గుర్తు చేశారు. అప్పుడప్పుడు అలా కఠినంగా ఉంటేనే మన సత్తా నలుగురికి తెలుస్తుందన్నారు. అటు ఎన్ఆర్ఐలకు ఏ సమస్య వచ్చినా నిమిషాల్లోనే స్పందిస్తున్నారంటూ సుష్మాను కొనియాడి.. ప్రవాస భారతీయులకు భరోసా ఇచ్చారు. తమ మూడేళ్ల పాలనలో అవినీతి మరక లేకుండా పాలించానన్నారు మోడీ.
తాజా వార్తలు
- మరోసారి బహిరంగ క్షమాపణలు తెలిపిన రాందేవ్ బాబా
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్
- తెలంగాణలో భానుడి భగభగలు..వడదెబ్బతో ముగ్గురి మృతి
- తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల
- 33,350 టయోటా ల్యాండ్ క్రూయిజర్, లెక్సస్ కార్ల రీకాల్
- నేపాల్ అధ్యక్షుడితో అమీర్ భేటీ
- పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్న దుబాయ్ ఎయిర్ పోర్ట్స్
- ఇండియా-కువైట్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ సక్సెస్..!
- ఒమన్-యూఏఈ బంధం బలోపేతం.. అల్ బుసైదీ
- విద్య, ఏవియేషన్,హెల్త్ కేర్ టార్గెట్ గా సైబర్ అటాక్లు