పనీర్ దిల్కుష్
- July 22, 2017కావలసిన పదార్థాలు: పనీర్ - 100 గ్రా., పిస్తా -50 గ్రా., చీజ్ - 20 గ్రా., టమోటా గుజ్జు - 200 గ్రా., మొక్కజొన్న పిండి -10 గ్రా., పచ్చిమిర్చి తరుగు - 10గ్రా., యాలకుల పొడి - 10 గ్రా., మిరియాల పొడి - 5 గ్రా., గరం మసాలా పొడి - 5 గ్రా., మెంతి ఆకు - 5 గ్రా., అల్లం వెల్లుల్లి పేస్టు - 50 గ్రా., తాజాక్రీమ్ - 30 గ్రా., నూనె- 20 గ్రా., ఉప - రుచికి తగినంత, కుంకుమపువ్వు - 4 కాడలు.
తయారుచేసే విధానం: పనీర్ను మెత్తగా చేసి మొక్కజొన్నపిండి, చీజ్లతో కలిపి ముద్దలా చేసి 7 సమభాగాల ఉండలుగా చేసుకోవాలి. వాటికి పిస్తా పపని అక్కడక్కడా గుచ్చి పక్కనుంచుకోవాలి. దళసరి అడుగున్న కడాయిలో అల్లం వెల్లుల్లి పేస్టుని వేగించాలి. తర్వాత టమోటా గుజ్జుని కలిపి, మిగతా పదార్థాలన్నీ వేయాలి. పనీర్ ఉండల్ని కూడా ఇందులో కలిపి 10 నిమిషాల పాటు ఉడికించాలి. దించేముందు క్రీమ్ వేసి, కుంకుమ పువ్వుతో అలంకరించాలి.
తాజా వార్తలు
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన
- ఉమ్మడి సహకారం.. ఇండియాతో కువైట్ ఒప్పందం
- జీసీసీ పౌరులకు శుభవార్త..ఇక 5 ఏళ్ల వీసాలు మంజూరు
- దుబాయ్లో 'ISEA' అవార్డుల ప్రధానం
- బెంగళూరుతో సన్రైజర్స్ మ్యాచ్..
- భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు..!