హైదరాబాద్లో మరో భారీ మోసం
- August 23, 2017విదేశాల్లో ఉద్యోగాలంటూ హైదరాబాద్లో భారీ మోసం జరిగింది. సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిథిలోని ఎర్రగడ్డలో సన్రైజ్ కన్సల్టెన్సీ పేరుతో నిరుద్యోగులకు ఎర వేశారు. సుమారు వంద మంది నుంచి లక్ష రూపాయల చొప్పున వసూలు చేసి..రాత్రికి రాత్రే బోర్డు తెప్పేశారు. దీంతో మోసపోయిన బాధితులు ఆందోళనకు దిగారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ