హైదరాబాద్‌లో మరో భారీ మోసం

- August 23, 2017 , by Maagulf
హైదరాబాద్‌లో మరో భారీ మోసం

విదేశాల్లో ఉద్యోగాలంటూ హైదరాబాద్‌లో భారీ మోసం జరిగింది. సనత్‌నగర్‌ పోలీస్ స్టేషన్ పరిథిలోని ఎర్రగడ్డలో సన్‌రైజ్‌ కన్సల్టెన్సీ పేరుతో నిరుద్యోగులకు ఎర వేశారు. సుమారు వంద మంది నుంచి లక్ష రూపాయల చొప్పున  వసూలు చేసి..రాత్రికి రాత్రే బోర్డు తెప్పేశారు. దీంతో మోసపోయిన బాధితులు ఆందోళనకు దిగారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com