పుణెలో రేపట్నుంచి భారత్-శ్రీలంక సైనిక విన్యాసాలు ప్రారంభం
- October 12, 2017భారత్, శ్రీలంక సైనిక విన్యాసాలు రేపట్నుంచి పుణెలో ప్రారంభం కానున్నాయి. దేశీయంగా ఉగ్రవాద దాడులను సమర్ధంగా ఎదుర్కోవడమే లక్ష్యంగా ఇరుదేశాల సైనికులు ఈ విన్యాసాలను నిర్వహించనున్నారు. మిత్రశక్తి ఐదో ఎడిషన్ సైనిక విన్యాసాలు 13 రోజులపాటు జరగనున్నాయి. నాల్గో విడత సైనిక విన్యాసాలు గతేడాది శ్రీలంకలో జరిగాయి. రెండు దేశాల మధ్య రక్షణ రంగాల్లో సహకారమే లక్ష్యంగా 2013 నుంచి భారత్, శ్రీలంకలు సంయుక్తంగా సైనిక విన్యాసాలను నిర్వహిస్తున్నాయి.
తాజా వార్తలు
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్
- 2 రోజులలో 884 విమానాలు రద్దు