నవంబర్ 2న ప్రారంభం కానున్న వెంకీ కొత్త చిత్రం.!
- October 19, 2017ఈ ఏడాది మొదట్లో గురు సినిమా తో ప్రేక్షకులను ఆకట్టుకున్న వెంకటేష్..ఆ తర్వాత తన నెక్స్ట్ సినిమాను ఎంత వరకు సెట్స్ పైకి తీసుకురాలేదు. మధ్య లో చాల కథలే విన్న కానీ అవేవి వెంకీ కి పెద్దగా నచ్చక పోవడం తో తదుపరి సినిమాకు చాల గ్యాప్ తీసుకున్నాడు. ఇటీవల నేనే రాజు నేనే మంత్రి సినిమా తో మళ్లీ సక్సెస్ అందుకున్న తేజ , ఈ మధ్యనే వెంకీ కి ఓ కథ వినిపించాడట. అది వెంకీ కి బాగా నచ్చడం తో వెంకటేనే తేజ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.
ఈ మూవీ ని నవంబర్ 2 నుండి సెట్స్ పైకి తీసుకరావాలని వెంకటేష్ భావిస్తున్నాడట. ప్రముఖ నిర్మాతలు సురేష్ బాబు, అనిల్ సుంకరలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీ గా ఉన్నారట. ఇక ఈ మూవీ కి సంబదించిన నటి నటుల వివరాలు , మిగతా క్రూ గురించి అతి త్వరలోనే తెలియజేస్తారట.
తాజా వార్తలు
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం