హీరో గా విలన్ గా మోహన్ బాబు కొత్త చిత్రం
- October 19, 2017మోహన్బాబు హీరోగా ఆయన స్వీయ నిర్మాణంలో శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై ఈ సినిమా రూపొందుతుంది. ఈ చిత్రానికి 'గాయత్రి' అనే పేరును ఖారారు చేశారు. ఈ చిత్రానికి మదన్ దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. కాగా ఈ సినిమాలో మోహన్ బాబు ద్విపాత్రిభినయంలో చేస్తున్నారని తెలుస్తోంది. అందులోనే మోహన్బాబు అటు కథానాయకుడిగా, ఇటు ప్రతినాయకుడిగా రెండు కోణాల్లో సాగే పాత్రలో సందడి చేయనున్నట్టు తెలిసింది.
మోహన్ బాబు విలన్ గానే ప్రయాణాన్ని ఆరంభించి , ఆ తర్వాత హీరోగా మారారు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఆయన మళ్ళీ విలన్ కోణంలో కనిపిస్తున్నారన్నమాట.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ