సెన్సార్ పూర్తిచేసుకున్న 'ఉన్నది ఒకటే జిందగీ'
- October 20, 2017ఎనర్జిటిక్ హీరో రామ్, అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా 'నేను శైలజ' దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఉన్నది ఒకటే జిందగీ'. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికెట్ని సొంతం చేసుకుంది. సెన్సార్ సభ్యుల నుండి మంచి ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం వరల్డ్ వైడ్గా అక్టోబర్ 27న విడుదల కానుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి క్లీన్ యు ఇవ్వడంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. ఫ్యామిలీ మొత్తం ఓ మంచి చిత్రం చూశామనే ఫీలింగ్ని ఈ చిత్రం ఇస్తుందని, సెన్సార్ సభ్యులు కూడా ఇదే అన్నారని చిత్రయూనిట్ తెలిపింది.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ