రోడ్డు ప్రమాదంలో 16 ఏళ్ళ బాలిక మృతి
- October 21, 2017షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డుపై జరిగిన ఓ ప్రమాదంలో 16 ఏళ్ళ బాలిక మృతి చెందింది. ప్రమాదం జరిగిన సమయంలో ల్యాండ్ క్రూయిజర్ వాహనాన్ని 42 ఏళ్ళ జోర్డానియన్ నడుపుతున్నారు. ఆ కారులో మరో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. డ్రైవర్ ఉన్నపళంగా యూ టర్న్ తీసుకోవడంతో వాహనం కంట్రోల్ తప్పి ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలతో రక్తమోడిన బాలికను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రమాద ఘటన గురించి తెలియగానే సంఘటనా స్థలానికి పోలీస్ పెట్రోల్స్ చేరుకున్నాయని, గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించడం జరిగిందని రష్దియా పోలీస్ స్టేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ సయీద్ బిన్ సులేమాన్ చెప్పారు.
తాజా వార్తలు
- బెంగళూరుతో సన్రైజర్స్ మ్యాచ్..
- భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు..!
- మరోసారి బహిరంగ క్షమాపణలు తెలిపిన రాందేవ్ బాబా
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్
- తెలంగాణలో భానుడి భగభగలు..వడదెబ్బతో ముగ్గురి మృతి
- తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల
- 33,350 టయోటా ల్యాండ్ క్రూయిజర్, లెక్సస్ కార్ల రీకాల్
- నేపాల్ అధ్యక్షుడితో అమీర్ భేటీ
- పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్న దుబాయ్ ఎయిర్ పోర్ట్స్