అజ్మాన్ సముద్రంలో గల్లంతైన పాకిస్తాన్ మత బోధకుడు
- October 21, 2017అజ్మాన్: అజ్మాన్ లో పాకిస్తాన్ ఇమామ్ ( మత బోధకుడు) సముద్రంలో గల్లంతై మృతి చెందినట్లు మృతదేహం సముద్రం ఒడ్డున దొరికినట్లు నివేధిలు పేర్కొన్నాయి. అజ్మాన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంబంధిత వ్యక్తి నాలుగు రోజుల క్రితం రాస్ అల్ ఖైమా పోలీసు స్టేషన్ తప్పిపోయినట్లుగా ఒక పిర్యాదు సైతం చేయబడినట్లు వారు తెలిపారు. అజ్మాన్ పోలీసులు రాస్ అల్ ఖైమా పోలీసులను సంప్రదించారు. సముద్రంలో లభ్యమైన ఇమామ్ మృతదేహాన్ని గుర్తించడానికి మృతుని కుటుంబ సభ్యులను తీసుకువచ్చారు. ఎం. హెచ్.ఎస్ గా గుర్తించబడిన పాకిస్తాన్ ఇమామ్ మృతి వెనుక ఏ నేరపూరిత చర్య ఉందొ అనే అనుమానం కుటుంబసభ్యులు వ్యక్తం చేయడంతో ఈ అనుమానాస్పద మరణంపై పూర్తి విచారణ జరుగుతోంది. రాస్ అల్ ఖైమాలోని అల్ ధైట్ పొరుగు ప్రాంతంలో ఒక మసీదులో ఇమామ్ ( మత బోధకుడు) గా ఆయన పనిచేసేవాడు.
తాజా వార్తలు
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన
- ఉమ్మడి సహకారం.. ఇండియాతో కువైట్ ఒప్పందం
- జీసీసీ పౌరులకు శుభవార్త..ఇక 5 ఏళ్ల వీసాలు మంజూరు
- దుబాయ్లో 'ISEA' అవార్డుల ప్రధానం
- బెంగళూరుతో సన్రైజర్స్ మ్యాచ్..
- భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు