6500 చంద్రన్న విలేజ్‌ మాల్స్‌ ఏర్పాటు

- October 23, 2017 , by Maagulf
6500 చంద్రన్న విలేజ్‌ మాల్స్‌ ఏర్పాటు

ఏపీలో 6500 చంద్రన్న విలేజ్‌ మాల్స్‌ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. వాటిని రిలయన్స్‌, ఫ్యూచర్‌ గ్రూప్‌కు అప్పగించామన్నారాయన. రేషన్‌ డిపోలకు అనుబంధంగా చంద్రన్న విలేజ్‌ మాల్స్‌ ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. చంద్రన్న విలేజ్‌ మాల్స్‌లో ఎవరైనా సరుకులు కొనుగోలు చేయొచ్చని తెలిపారు. రేషన్‌కార్డులతో సంబంధంలేదని చెప్పారు.చంద్రబాబు విదేశీ పర్యటనలపై వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆయన ఆరోపించారు. విదేశీ పర్యటనల్లో చంద్రబాబు రూ.2వేల కోట్ల పెట్టుబడులు తెచ్చారని ఆయన వెల్లడించారు.
చంద్రబాబు వచ్చిన తర్వాత రేవంత్‌రెడ్డి వ్యవహారంపై స్పష్టత వస్తుందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com