6500 చంద్రన్న విలేజ్ మాల్స్ ఏర్పాటు
- October 23, 2017ఏపీలో 6500 చంద్రన్న విలేజ్ మాల్స్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. వాటిని రిలయన్స్, ఫ్యూచర్ గ్రూప్కు అప్పగించామన్నారాయన. రేషన్ డిపోలకు అనుబంధంగా చంద్రన్న విలేజ్ మాల్స్ ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. చంద్రన్న విలేజ్ మాల్స్లో ఎవరైనా సరుకులు కొనుగోలు చేయొచ్చని తెలిపారు. రేషన్కార్డులతో సంబంధంలేదని చెప్పారు.చంద్రబాబు విదేశీ పర్యటనలపై వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆయన ఆరోపించారు. విదేశీ పర్యటనల్లో చంద్రబాబు రూ.2వేల కోట్ల పెట్టుబడులు తెచ్చారని ఆయన వెల్లడించారు.
చంద్రబాబు వచ్చిన తర్వాత రేవంత్రెడ్డి వ్యవహారంపై స్పష్టత వస్తుందన్నారు.
తాజా వార్తలు
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన
- ఉమ్మడి సహకారం.. ఇండియాతో కువైట్ ఒప్పందం
- జీసీసీ పౌరులకు శుభవార్త..ఇక 5 ఏళ్ల వీసాలు మంజూరు