USలో తెలంగాణవాసి మృతి
- December 17, 2017అమెరికాలో కరీంనగర్కు చెందిన ఎరవెల్లి కృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. కృష్ణ భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి కొలంబస్ హవాయ్లో ఉంటున్నారు. కాలిఫోర్నియలో నడుచుకుంటూ వెళుతుండగా కృష్ణను వెనుకనుంచి డీటీఏ ట్రైన్ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందారు.
తాజా వార్తలు
- కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్
- హైదరాబాద్లో జోరు వాన..
- హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్
- యూఏఈ వర్షాల్లో ముగ్గురు మృతి..!
- వరదల కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ కేసుల పెరుగుదల..!
- రుణాల చెల్లింపునకు సహెల్ యాప్లో కొత్త ఫీచర్
- దెబ్బతిన్న ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు… ఎమ్మార్
- మహిళను వేధించినందుకు ప్రవాసికి 5 సంవత్సరాల జైలు