పార్కింగ్ గ్రౌండ్ నుంచి కారు దొంగతనం
- January 11, 2018మనామా:యతీమ్ సెంటర్ వద్ద పార్కింగ్ గ్రౌండ్ నుంచి ఓ వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించాడు. సాయంత్రం 5.45 నిమిషాలకు ఈ దొంగతనం జరిగింది. యతీమ్ సెంటర్, మనామాలో తన కారుని పార్క్ చేశాననీ, పక్కనే ఉన్న ప్రాంతానికి పేమెంట్ కోసం వెళ్ళాననీ, ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు తన కారులోకి దూసుకెళ్ళి, దాన్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడని కారు ఓనర్ మొహమ్మద్ అజమ్మల్ పేర్కొన్నారు. బాబ్ అల్ బహ్రెయిన్ పోలీస్ స్టేషన్లో బాధితుడు పిర్యాదు చేయడం జరిగింది. 513204 నంబర్ గల గ్రే కలర్ టయోటా కరోలా కారు దొంగతనానికి గురయ్యింది.
తాజా వార్తలు
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్