పార్కింగ్ గ్రౌండ్ నుంచి కారు దొంగతనం
- January 11, 2018మనామా:యతీమ్ సెంటర్ వద్ద పార్కింగ్ గ్రౌండ్ నుంచి ఓ వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించాడు. సాయంత్రం 5.45 నిమిషాలకు ఈ దొంగతనం జరిగింది. యతీమ్ సెంటర్, మనామాలో తన కారుని పార్క్ చేశాననీ, పక్కనే ఉన్న ప్రాంతానికి పేమెంట్ కోసం వెళ్ళాననీ, ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు తన కారులోకి దూసుకెళ్ళి, దాన్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడని కారు ఓనర్ మొహమ్మద్ అజమ్మల్ పేర్కొన్నారు. బాబ్ అల్ బహ్రెయిన్ పోలీస్ స్టేషన్లో బాధితుడు పిర్యాదు చేయడం జరిగింది. 513204 నంబర్ గల గ్రే కలర్ టయోటా కరోలా కారు దొంగతనానికి గురయ్యింది.
తాజా వార్తలు
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ