ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ
- January 11, 2018న్యూ ఢిల్లీ:ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో శుక్రవారం ఢిల్లీలో భేటీ కానున్నారు. ఈమేరకు చంద్రబాబుకు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ ఖరారైంది. దీంతో ఈరోజు రాత్రికి చంద్రబాబు ఢిల్లీకి బయల్దేరనున్నారు. ఈ సందర్బంగా నియోజకవర్గాల పునర్విభజన, రెవెన్యూ లోటు, పోలవరంపై సీఎంల సమావేశం, విభజన చట్టంలోని అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగే అవకాశముందని సమాచారం. కాగా... ప్రధానికి వివరించే అంశాలపై నివేదిక రూపొందించి సీఎం చంద్రబాబుకు ఉన్నతాధికారులు అందజేశారని తెలుస్తోంది.
తాజా వార్తలు
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA
- బాధిత కుటుంబాల కోసం వాట్సాప్ నంబర్ ప్రారంభం
- కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల కిటకిట
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం: సీఎం జగన్