ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

- January 11, 2018 , by Maagulf
ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

న్యూ ఢిల్లీ:ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో శుక్రవారం ఢిల్లీలో భేటీ కానున్నారు. ఈమేరకు చంద్రబాబుకు ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్‌ ఖరారైంది. దీంతో ఈరోజు రాత్రికి చంద్రబాబు ఢిల్లీకి బయల్దేరనున్నారు. ఈ సందర్బంగా నియోజకవర్గాల పునర్విభజన, రెవెన్యూ లోటు, పోలవరంపై సీఎంల సమావేశం, విభజన చట్టంలోని అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగే అవకాశముందని సమాచారం. కాగా... ప్రధానికి వివరించే అంశాలపై నివేదిక రూపొందించి సీఎం చంద్రబాబుకు ఉన్నతాధికారులు అందజేశారని తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com