బాలకృష్ణకు రూ. 25 లక్షల చెక్కును అందజేసిన సింధు
- January 12, 2018బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఒలింపిక్ విజేత పీవీ సింధు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రికి ఆర్థిక సాయం చేశారు . ఈ రోజు ఉదయం బసవతారకం ఆస్పత్రి నిర్వాహుకుడు సినీ నటుడు బాలకృష్ణ కు రూ. 25 లక్షల చెక్కును సింధు అందజేశారు. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి టీవీ షోలో గెలుచుకున్న 25 లక్షల చెక్కును క్యాన్సర్ ఆస్పత్రికి ఇచ్చినట్లు పీవీ సింధు తెలిపారు సామిజిక బాధ్యతగా క్యాన్సర్ రోగులకు తన వంతు సాయం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ చెక్కును ఆస్పత్రి యజమాన్యానికి అందజేశానని ఆమె స్పష్టం చేశారు.ఈ సందర్భంగా సింధుతో పాటు ఆమె తల్లిదండ్రులను బాలకృష్ణ సన్మానించారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ