వచ్చే శుక్రవారం ఖైతాన్, ఫర్వానియాలో తాగునీటి సరఫరాలో మార్పులు
- January 23, 2018కువైట్: సుభన్ లో తాగునీటి వ్యవస్థను క్రమబద్ధీకరించి సక్రమంగా నిర్వహించాల్సిన ప్రణాలికను విద్యుత్ మరియు నీటి మంత్రిత్వ శాఖ (ఎం ఇ డబ్ల్యూ ) సిద్ధం చేసింది. దీని ఫలితంగా శుక్రవారం రాత్రి 8 గంటల నుండి శనివారం ఉదయం 8 గంటల వరకు (12 గంటలు) ఖైతాన్, ఫర్వానియా, ఓమరియా, యర్మౌక్, ఖుర్తుబా, షహదా, జహ్రా మరియు సుర్రాలలో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడవచ్చు. మంచినీటి సరఫరాలో కాలానుగుణ నిర్వహణ కార్యక్రమంలో భాగంగా, తక్కువస్థాయిలో తాగునీటి సరఫరా తాత్కాలికంగా ఉంటుంది, వాటర్ ఆపరేషన్ మరియు నిర్వహణ సహాయ నిర్వహణాధికారి ఖలీఫా అల్-ఫరూజీ చెప్పారు.
తాజా వార్తలు
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్
- హైదరాబాద్లో జోరు వాన..
- హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్
- యూఏఈ వర్షాల్లో ముగ్గురు మృతి..!
- వరదల కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ కేసుల పెరుగుదల..!
- రుణాల చెల్లింపునకు సహెల్ యాప్లో కొత్త ఫీచర్
- దెబ్బతిన్న ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు… ఎమ్మార్
- మహిళను వేధించినందుకు ప్రవాసికి 5 సంవత్సరాల జైలు
- ఖతార్లో భారతీయ బైకర్కు సత్కారం