మిస్ తియారా ఇండియా బ్యూటీ విత్ పర్పస్గా రీతూ రావు
- February 12, 2018ముంబై:మిస్ అండ్ మిసెస్ తియారా ఇండియా 2018 ఫినాలే ఈవెంట్ ఘనంగా జరిగింది. మహా కవి కాళిదాసు ఆడిటోరియం ములుంద్లో ఫిబ్రవరి 6న జరిగిన ఈ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రీతూ రావు పాటిబండ్ల టాప్ 3 కంటెస్టెంట్స్ కేటగిరీలో చోటు దక్కించుకున్నారు. టీన్ కేటగిరీలో ఆమెకు ఫస్ట్ రన్నరప్గా ఛాన్స్ దక్కింది. అలాగే రీతూరావు 'మిస్ తియారా ఇండియా బ్యూటీ విత్ పర్పస్' టైటిల్ కూడా సొంతం చేసుకుంది. విమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడారు. చైల్డ్ ఎబ్యూజ్, సెక్సువల్ హెరాష్మెంట్, స్లేవరీ, ఈక్వాలిటీ, యాసిడ్ ఎటాక్స్ వంటి విషయాలపై తన అభిప్రాయాల్ని కుండబద్దలుగొట్టారు. ఈ కారణంగానే ఆమెకు 'బ్యూటీ విత్ పర్సస్' టైటిల్ దక్కింది. షిబానీ కశ్యప్ సాంగ్స్ ఈ ఈవెంట్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. పరాస్ తోమర్, సిమ్రాన్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ