దుబాయ్లో స్మార్ట్ ఫోన్స్పై 60 శాతం డిస్కౌంట్
- February 13, 2018ఐఫోన్ 10, శాంసంగ్ ఎస్3 వాచ్లు అత్యంత తక్కువ ధరలకు లభ్యమవనున్నాయి. నెట్వర్క్ ప్రొవైడర్ ఎటిసలాట్, ఇ-మెయిల్ నోటిఫికేషన్లో ఈ విషయాన్ని వెల్లడించింది. తమ వినియోగదారులకు సేల్లో తక్కువ ధరలకే ఖరీదైన మొబైల్స్ వివిధ ప్యాకేజీల్లో అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. సేల్లో 3769 దిర్హామ్ల నుంచి ఐఫోన్ 10 లభ్యమయ్యే అవకాశం ఉంది. ఎటిసలాట్ ప్రకటించిన 60 శాతం డిస్కౌంట్ ఆఫర్తో మీ మొబైల్ని మార్చుకునే వీలు కల్పిస్తున్నారు.హెచ్టిసి ఎం 10 వాస్తవ ధర 2399 దిర్హామ్లు కాగా, 949 దిర్హామ్లనుంచే అది అందుబాటులోకి రానుంది. శ్యాంసంగ్ గేర్ ఎస్2 వాచ్ 899 దిర్హామ్లకు బదులుగా 399 దిర్హామ్లకే లభ్యమవుతుంది. శ్యాంసంగ్ గేర్ జి3 స్మార్ట్ వాచ్ 1099 దిర్హామ్లకే లభిస్తుంది. ఎయిర్పాడ్స్ని 549 దిర్హామ్లకు (15 శాతం డిస్కౌంట్తో), పోర్షే డిజైన్ స్మార్ట్ వాచ్ - హువై 2599 దిర్హామ్లకు లభించనుంది.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!