భవనం పైనుంచి పడి వ్యక్తి మృతి

- February 19, 2018 , by Maagulf
భవనం పైనుంచి పడి వ్యక్తి మృతి

మనామా: 55 ఏళ్ళ కార్మికుడొకరు నిర్మాణంలోని భవనం పైనుంచి ప్రమాదవశాత్తూ కిందపడి చనిపోయారు. ఈ ఘటన హిద్‌ ప్రాంతంలో జరిగింది. మృతుడ్ని ఆసియాకి చెందిన కార్మికుడిగా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ ఈ ఘటనను ధృవీకరించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చట్ట ప్రకారం మృతదేహాన్ని స్వదేశానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com