ఎన్టీఆర్‌ , రాజమౌళిపై దిల్ రాజు నిర్మించిన చిత్రం నేడే విడుదల

- February 19, 2018 , by Maagulf
ఎన్టీఆర్‌ , రాజమౌళిపై దిల్ రాజు నిర్మించిన చిత్రం నేడే విడుదల

సైబర్‌ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు.. టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్‌, విజయ్ దేవరకొండ, దర్శకుడు రాజమౌళి, నిర్మాత దిల్‌ రాజుతో ప్రచార చిత్రాలను రూపొందించారు హైదరాబాద్ పోలీసులు. సోషల్‌ మీడియా ఆధారంగా మోసాలు రోజు రోజుకూ పెరుగుతుండడంతో.. అందర్నీ అప్రమత్తం చేసేందుకు వీటిని ప్రదర్శిస్తామన్నారు హైదరాబాద్ సీపీ శ్రీనివాస్‌రావు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com