ఎన్టీఆర్ , రాజమౌళిపై దిల్ రాజు నిర్మించిన చిత్రం నేడే విడుదల
- February 19, 2018సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు.. టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, దర్శకుడు రాజమౌళి, నిర్మాత దిల్ రాజుతో ప్రచార చిత్రాలను రూపొందించారు హైదరాబాద్ పోలీసులు. సోషల్ మీడియా ఆధారంగా మోసాలు రోజు రోజుకూ పెరుగుతుండడంతో.. అందర్నీ అప్రమత్తం చేసేందుకు వీటిని ప్రదర్శిస్తామన్నారు హైదరాబాద్ సీపీ శ్రీనివాస్రావు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 22న పదవ తరగతి ఫలితాలు విడుదల
- T20 వరల్డ్కప్.. ఏప్రిల్ 28న భారత జట్టు ఎంపిక..!
- ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తాం: సీఎం రేవంత్
- ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి: జస్టీస్ చంద్రచూడ్
- ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు..ముందుకొచ్చిన డెవలపర్లు
- దుబా పోర్ట్లో భారీ డ్రగ్ స్మగ్లింగ్ గుట్టురట్టు
- మిడిల్ ఈస్ట్ వివాదం నివారణకు ఖతార్ పిలుపు
- షార్జాలో అదృశ్యమైన యువకుడు క్షేమం
- అబ్దల్లి కారు ప్రమాదంలో భారతీయ వ్యక్తి మృతి
- ఐక్యరాజ్యసమితి నిర్ణయంపై సర్వత్రా విచారం