కువైట్ లోని జజీరా ఎయిర్వేస్ తో సమావేశమైన APNRI మినిస్టర్
- February 22, 2018కువైట్: కువైట్ లో జరుగుతున్న ఆమ్నెస్టీ ని పర్యవేక్షిందేంకు APNRI మినిస్టర్ కొల్లు రవీంద్ర కువైట్ వెళ్లిన సంగతి తెలిసిందే. కువైట్ లోని ప్రఖ్యాత ఎయిర్లైన్స్ సంస్థ 'జజీరా ఎయిర్వేస్' తో ఏపీ కి కువైట్ నుండి విమాన సర్వీసెస్ పై సుదీర్ఘంగా చర్చించారు. చర్చల అనంతరం ఆనతి కాలంలో ఆంధ్రాకు కువైట్ నుండి విమాన సదుపాయాలు అందగలవని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చర్చలకు APNRI మినిస్టర్ కొల్లు రవీంద్ర తో APNRT ప్రెసిడెంట్ రవి కుమార్ వేమూరు మరియు APNRT కోఆర్డినేటర్స్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!