కువైట్ లోని జజీరా ఎయిర్వేస్ తో సమావేశమైన APNRI మినిస్టర్

- February 22, 2018 , by Maagulf

కువైట్: కువైట్ లో జరుగుతున్న ఆమ్నెస్టీ ని పర్యవేక్షిందేంకు APNRI మినిస్టర్ కొల్లు రవీంద్ర కువైట్ వెళ్లిన సంగతి తెలిసిందే. కువైట్ లోని ప్రఖ్యాత ఎయిర్లైన్స్ సంస్థ 'జజీరా ఎయిర్వేస్' తో ఏపీ కి కువైట్ నుండి విమాన సర్వీసెస్ పై సుదీర్ఘంగా చర్చించారు. చర్చల అనంతరం ఆనతి కాలంలో ఆంధ్రాకు కువైట్ నుండి విమాన సదుపాయాలు అందగలవని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చర్చలకు APNRI మినిస్టర్ కొల్లు రవీంద్ర తో APNRT ప్రెసిడెంట్ రవి కుమార్ వేమూరు మరియు APNRT కోఆర్డినేటర్స్ పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com