యూఏఈ రోడ్డు ప్రమాదంలో ఒమనీ కుటుంబం మృతి

- March 06, 2018 , by Maagulf
యూఏఈ రోడ్డు ప్రమాదంలో ఒమనీ కుటుంబం మృతి
మస్కట్‌: ఒమన్‌కి చెందిన ఓ కుటుంబం యూఏఈలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. మొత్తం ఈ ఘటనలో నలుగురు కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. అబుదాబీలో ఒమన్‌ వైస్‌ అంబాసిడర్‌ అబ్దుల్లా అల్‌ మావ్లి మాట్లాడుతూ, ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు గాయాలయ్యాయని చెప్పారు. విలాయత్‌ సువైక్‌ నుంచి ఉమ్రా ప్రార్థనలు పూర్తి చేసుకుని వస్తుండగా ప్రమాదం జరిగిందని అల్‌ మావ్లి వివరించారు. 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com