అత్యంత ధనికురాలిగా రాజ్యసభ మెంబరు
- March 12, 2018నటి, రాజ్యసభ అభ్యర్థిని జయాబచ్చన్ రాజ్యసభ సభ్యుల్లోనే అత్యంత ధనవంతురాలిగా నిలిచింది. సమాజ్ వాది పార్టీ తరపున ఎంపీగా రాజ్యసభ బరిలోకి దిగిన జయాబచ్చన్ నామినేషన్ పత్రంలో తన ఆస్తిని వెయ్యికోట్లని చూపించారు. 62 కోట్ల బంగారం ఉందని అఫిడవిట్ లో పేర్కొన్నారు. మొత్తం 13 కోట్ల విలువగల 12 కార్లు ఉన్నాయని వెల్లడించారు. జయాబచ్చన్ ఆస్తి 2012లో రూ.493కోట్లు కాగా ఐదేళ్ళలో రెట్టింపు అయింది.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ