వేలంలో టాల్స్టాయ్ లేఖకు భారీ ప్రాఫిట్
- March 12, 2018రష్యా రచయిత లియో టాల్స్టాయ్ రాసిన అరుదైన లేఖకు వేలంలో రూ.13.94 లక్షలు (21,450 డాలర్లు) పలికింది. టాల్స్టాయ్ సంతకమున్న ఈ లేఖను 1903లో టాల్స్టాయ్ తాత్వికవేత్త ప్యాట్ర్ పెట్రోవిచ్ నికోలేవ్కు సా. ఏసుక్రీస్తు బోధనలను వక్రీకరించడం గురించి దీనిలో ప్రస్తావించారు. అమెరికాకు చెందిన వేలం సంస్థ ఆర్ఆర్ ఆక్షన్స్ మూడు పేజీల నిడివున్న ఈ లేఖ రూ.9.75 లక్షలు పలుకుతుందని భావించింది.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ