పాకిస్తాన్ లో భారత డాక్టర్లు

- March 13, 2018 , by Maagulf
పాకిస్తాన్ లో భారత డాక్టర్లు

భారత్- పాకకిస్తాన్ ల మధ్య ఎంత శత్రుత్వమున్నా.. భారత్ మాత్రం ఎప్పుడూ తన మానవతా విలువలను చాటుతునే ఉంది. తాజాగా డాక్టర్ గుప్తా త్వరలో తన టీమ్‌తో సాయంతో నాలుగు లివర్ ట్రాన్స్‌ప్లెంట్ ఆపరేషన్లు నిర్వహించేందుకు పాకిస్థాన్ వెళ్లనున్నారు. ఈ నెలలోనే వీరు కరాచీలోని డౌ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్స్‌లో ఈ శస్త్రచికిత్సలు నిర్వహించనున్నారని తెలుస్తోంది. కాగా గతంలో కూడా ఈ వైద్యబృదం పాకిస్తాన్ లో ఇదే తరహా శస్త్రచికిత్సలు నిర్వహించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com