బస్సు ప్రమాదం.. 38 మంది మృతి

- March 13, 2018 , by Maagulf
బస్సు ప్రమాదం.. 38 మంది మృతి

అడిస్ అబబా: ఇథియోపియాలో ఘోరం జరిగింది. ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఆ దుర్ఘటనలో 38 మంది మరణించారు. మరింత తాజా సమాచారం అందాల్సి ఉంది. ఉత్త‌ర ఇథియోపియాలో ఈ దుర్ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ట్లు తెలుస్తున్న‌ది. ఓ లోయ‌లోకి బ‌స్సు ప‌డ‌డం వ‌ల్ల మృతుల సంఖ్య ఎక్కువ‌గా ఉంది. మ‌ర‌ణించిన 38 మంది ప్ర‌యాణికుల్లో 28 మంది పురుషులు, 10 మంది మ‌హిళ‌లు ఉన్నారు. అమ్‌హ‌రా రాష్ట్రంలోని లిగాంబో జిల్లాలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com