యూఏఈ హైపర్ మార్కెట్స్లో 50% డిస్కౌంట్
- March 13, 2018యూఏఈ రెసిడెంట్స్, 50 శాతం డిస్కౌంట్ని పొందే అవకాశం మార్చి 20 నుంచి ఏప్రిల్ 20 వరకు కలగబోతోంది. కన్స్యుమర్ గూడ్స్, ఫుడ్పై ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ, వరల్డ్ హ్యాపీనెస్ డే సందర్భంగా కో-ఆపరేటివ్ ఔట్లెట్స్, హైపర్ మార్కెట్ మరియు సూపర్ మార్కెట్ ఛెయిన్స్తో సంయుక్తంగా ఈ ఆఫర్ పీరియడ్ని రెసిడెంట్స్కి అందిస్తోంది. 13వ గల్ఫ్ కన్స్యుమర్ ప్రొటెక్షన్ డే సందర్భంగా మార్చి 1 నుంచి 51 రోజులపాటు ఈ ఆఫర్ని పొడిగించినట్లు తెలుస్తోంది. డిస్కౌంట్స్లో 7,500 ఐటమ్స్లో 3000 కో-ఆపరేటివ్స్లో లభ్యమవుతాయి. 2,000 వస్తువులు కేర్ ఫోర్ మరియు లులు స్టోర్స్లో లభ్యమవుతాయి.
తాజా వార్తలు
- జూన్ 1 నుంచి సింగిల్ యూజ్ బ్యాగులపై నిషేధం
- 2025-26 నాటికి ఇంటింటికి ఎగిరే కార్లు..!
- బహ్రెయిన్ సమ్మిట్కు అరబ్ నేతలకు ఆహ్వానం.. రాజు హమద్
- క్రౌన్ ప్రిన్స్ తో రీజనల్ ఎమిర్ల భేటీ
- చోరీలకు పాల్పడుతున్న ప్రవాసులు అరెస్ట్
- డ్రగ్స్ కేసులో భారతీయ డీజేకి 25 ఏళ్ల జైలుశిక్ష..తీర్పుపై అప్పీల్
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ