యూఏఈ హైపర్ మార్కెట్స్లో 50% డిస్కౌంట్
- March 13, 2018యూఏఈ రెసిడెంట్స్, 50 శాతం డిస్కౌంట్ని పొందే అవకాశం మార్చి 20 నుంచి ఏప్రిల్ 20 వరకు కలగబోతోంది. కన్స్యుమర్ గూడ్స్, ఫుడ్పై ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ, వరల్డ్ హ్యాపీనెస్ డే సందర్భంగా కో-ఆపరేటివ్ ఔట్లెట్స్, హైపర్ మార్కెట్ మరియు సూపర్ మార్కెట్ ఛెయిన్స్తో సంయుక్తంగా ఈ ఆఫర్ పీరియడ్ని రెసిడెంట్స్కి అందిస్తోంది. 13వ గల్ఫ్ కన్స్యుమర్ ప్రొటెక్షన్ డే సందర్భంగా మార్చి 1 నుంచి 51 రోజులపాటు ఈ ఆఫర్ని పొడిగించినట్లు తెలుస్తోంది. డిస్కౌంట్స్లో 7,500 ఐటమ్స్లో 3000 కో-ఆపరేటివ్స్లో లభ్యమవుతాయి. 2,000 వస్తువులు కేర్ ఫోర్ మరియు లులు స్టోర్స్లో లభ్యమవుతాయి.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన