'ఉరిమే మనసే' అంటూ ఊరించేస్తున్న నాచురల్ స్టార్ నానీ
- March 15, 2018నాచురల్ స్టార్ నానీ మరో సినిమాతో మళ్లీ అభిమానులను పలకరించడానికి సిద్దమవుతున్నాడు. ఏప్రిల్ 12 రిలీజవుతున్న 'కృష్ణార్జున యుద్ధం'. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్లుక్ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా 'ఉరిమే మనసే' అనే ఓ సాంగ్ను విడుదల చేశారు చిత్ర యూనిట్. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో నానీ సరసన అనుపమ పరమేశ్వరన్, రుక్సర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు హిప్హాప్ తమిజా సంగీతం సమకూర్చారు.
తాజా వార్తలు
- జూన్ 1 నుంచి సింగిల్ యూజ్ బ్యాగులపై నిషేధం
- 2025-26 నాటికి ఇంటింటికి ఎగిరే కార్లు..!
- బహ్రెయిన్ సమ్మిట్కు అరబ్ నేతలకు ఆహ్వానం.. రాజు హమద్
- క్రౌన్ ప్రిన్స్ తో రీజనల్ ఎమిర్ల భేటీ
- చోరీలకు పాల్పడుతున్న ప్రవాసులు అరెస్ట్
- డ్రగ్స్ కేసులో భారతీయ డీజేకి 25 ఏళ్ల జైలుశిక్ష..తీర్పుపై అప్పీల్
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ