దొంగతనం కేసులో నలుగురు నిందితుల అరెస్ట్
- March 17, 2018మస్కట్: నలుగురు పౌరుల్ని దొంగతనం కేసులో రాయల్ ఒమన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు అధికారులమని నమ్మించి, వీరు దోపిడీలకు పాల్పడుతున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. మస్కట్లో సుమారు తొమ్మిది వేర్వేరు కేసులు వీరిపై నమోదయ్యాయి. నిందితులు, తమ నేరాన్ని అంగీకరించినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. నిందితుల్ని తదుపరి చర్యల నిమిత్తం జ్యుడీషియల్ అథారిటీస్కి అప్పగించారు.
తాజా వార్తలు
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్