దేశవ్యాప్త దాడుల్లో 1,000 మంది ప్రవాసీయుల పట్టివేత
- March 19, 2018కువైట్: ఈ ఏడాది మార్చి11 వ తేదీ నుండి17 వ తేదీ వరకు మొత్తం 315 తనిఖీ కేంద్రాలన్నింటికీ అన్ని గవర్నరులలో జనరల్ సెక్యూరిటీ సెక్టార్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అంతర్గత వ్యవహారాల శాఖ యొక్క ప్రజా సంబంధాలు మరియు భద్రతా సమాచార విభాగం తెలిపింది, దీని ఫలితంగా పౌర కేసుల కోసం253 మందిని అలాగే రెసిడెన్సీ చట్టాలని ఉల్లంఘించిన 597 మందిని అరెస్టు చేశారు. పారిపోతున్న 44 మందిని అలాగే 77 మంది అక్రమ కార్మికులు మరియు సంచార విక్రేతలు ఉన్నారు. డెబ్బై మందిపై మత్తుపదార్థాల కేసులు నమోదయ్యాయి. 1,424 ట్రాఫిక్ ఉల్లంఘనల కేసులను జారీ చేసి 109 వాహనాలు స్వాధీనం చేసుకున్నాయి మరియు అధికారుల ద్వారా కావాల్సిన 18 కార్లును పట్టుకొన్నారు.
తాజా వార్తలు
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్
- రమదాన్ ఘబ్కాను నిర్వహించిన భారత రాయబారి
- ఈద్ సందర్భంగా జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీకి కొత్త టైమింగ్స్