ముఖేష్ అంబానీ నిర్మాతగా వెయ్యికోట్లతో మహాభారత్

- March 21, 2018 , by Maagulf
ముఖేష్ అంబానీ నిర్మాతగా వెయ్యికోట్లతో మహాభారత్

బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌ మహాభారతాన్ని తెరకెక్కించటానికి సన్నాహాలు చేస్తున్నారు. 'మహాభారత్‌' సినిమా తెరకెక్కించడానికి సుమారు 15 నుంచి 20 సంవత్సరాలు పడుతుందని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించేందుకు రిలయన్స్‌ సంస్థ అధినేత ముఖేశ్‌ అంబానీ వ్యవహరించనున్నారట. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రాన్ని వివిధ దర్శకుల చేత నాలుగైదు భాగాలుగా తెరకెక్కించనున్నారట.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com