ముఖేష్ అంబానీ నిర్మాతగా వెయ్యికోట్లతో మహాభారత్
- March 21, 2018బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ మహాభారతాన్ని తెరకెక్కించటానికి సన్నాహాలు చేస్తున్నారు. 'మహాభారత్' సినిమా తెరకెక్కించడానికి సుమారు 15 నుంచి 20 సంవత్సరాలు పడుతుందని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించేందుకు రిలయన్స్ సంస్థ అధినేత ముఖేశ్ అంబానీ వ్యవహరించనున్నారట. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రాన్ని వివిధ దర్శకుల చేత నాలుగైదు భాగాలుగా తెరకెక్కించనున్నారట.
తాజా వార్తలు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!
- కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA