తీవ్రవాద విచారణకు నిందితులు
- March 21, 2018మనామా: "బహ్రెయిన్ లో విప్లవం కోసం సీక్రెట్ ఇంటెలిజెన్స్ అథారిటీ ఫర్ బహ్రెయిన్" లేదా " ఎస్ ఐ ఏ " విచారణకు 11 మంది అనుమానితులను టెర్రర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ వద్దకు బుధవారం పంపింది. తీవ్రవాద గ్రూపు టెర్రర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ అడ్వకేట్ జనరల్ ఛాన్సలర్ అహ్మద్ అల్ హమ్మాడి చీఫ్ తెలిపిన వివరాల ప్రకారం 7 గురు అనుమానితులు తమ నిర్బంధంలో ఉన్నట్లు తెలిపింది. ఈ కేసును ఏప్రిల్ 12, 2018 న హై క్రిమినల్ కోర్టు విచారణకు రానున్నట్లు తెలిపింది. తీవ్రవాది ముఠాని ఏర్పాటు చేయడం, హింస, అరెస్టు చేయడం, ఒక వ్యక్తిని నిర్బంధించడం, తీవ్రవాదంలో చేర్పించించేందుకు బలవంతం చేయడం, కిడ్నాప్, బలవంతంగా దొంగతనం చేయడం, తీవ్రవాదం గూర్చి ప్రచారం చేయడం నేరం. భద్రతా సంస్థలతో సహకరిస్తున్నట్లు అనుమానిస్తున్న వ్యక్తులను కిడ్నాప్ చేసేందుకు, తీవ్రవాది ముఠా (ఎస్ ఐ ఏ ) ఏర్పాటు చేసినట్లు నేర పరిశోధకులు కనుగొన్నారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన