తీవ్రవాద నేరంలో నిందితునికి మరణశిక్ష విధించిన సౌదీ కోర్టు
- March 23, 2018జెడ్డా:తూర్పు ప్రాంతంలో అల్ అహ్వామియహ్ పట్టణంలో ఒక తీవ్రవాద నేరంలో నిందితునికి మరణశిక్షను రియాద్ లో ప్రత్యేక క్రిమినల్ కోర్ట్ బుధవారం విధించింది.ఈ తీవ్రవాద బృందం మూడు భద్రతా కేంద్రాలపై దాడి చేసి, భద్రతా దళాలు మరియు వారి వాహనాలపై తుపాకీతో కాల్పులు జరిపిండంని న్యాయస్థానం ఆరోపించింది. ఈ దాడులు అల్-అవామియా పోలీస్ స్టేషన్, సబ్వా నగరంలోని ఒక చెక్ పాయింట్ వద్ద మరియు అల్-నస్రా పొరుగు ప్రాంతంలో లక్ష్యంగా పెట్టుకున్నాయి. అల్-అవామియాలో ఈ తీవ్రవాది పోలీసులు వస్తున్నట్లుగా తప్పుగా భావించి సామాన్య పౌరులు నడుపుతున్న కార్లపై కాల్పులు జరిపింది.
తాజా వార్తలు
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..