చికాగోలో సాయిపల్లకి సేవ కార్యక్రమం
- April 13, 2018అమెరికాలోని చికాగోలో సాయిపల్లకి సేవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రతియేటా ఏప్రిల్, మే నెలల్లో సాయిపల్లకి సేవ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దీనిలో భాగంగా ఈ సారి దాదాపు వందమంది భక్తుల ఇళ్లలోకి సాయిపల్లికి వెళ్లినట్లు వివరించారు. సాయిబాబా పల్లకి సేవలో భక్తులు పాల్గొని తరిస్తున్నారు. తమ ఇంటికి వచ్చిన సాయినాధున్ని భజనలు, కీర్తనలతో పూజిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. దీంతో భక్తుల ఇళ్లలో పండుగవాతావరణం కనిపిస్తోంది.
తాజా వార్తలు
- పిల్లలకు సోషల్ మీడియా వినియోగం పరిమితం చేయాలా?
- GCC దేశాల కోసం ఇ-వీసాలు.. వ్యాలిడిలీ, డాక్యుమెంట్ ప్రాసెస్
- వార్షిక సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ డే.. లక్ష్యాలను ప్రకటించిన సౌదీ అరేబియా
- అజాన్ లేదా ప్రార్థనల పై తప్పుడు ప్రచారం.. ఖండించిన షార్జా
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు
- నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు..
- వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- పారిపోతున్న పనిమనిషి కేసులు పెరుగుతున్నాయా?
- రియాద్లో అర్హత లేని ఆరోగ్య నిపుణులు అరెస్ట్