ఎయిర్ ఇండియాలో మీ భార్య మీ పక్కన కూర్చోవాలంటే ఎం చేయాలో తెలుసా..!!
- April 17, 2018ఆదాయాన్ని ఆర్జించడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ తాజాగా మరో నిర్ణయాన్ని తీసుకుంది. సాధారణంగా ముందు వరుసలో ఉన్న సీట్లను ఎంపిక చేసుకుంటే అధిక పీజు చెల్లిస్తూనే ఉన్నారు. అయితే భార్యా భర్తలు కలిసి వెళుతుంటే వారికి ఒకే చోట సీటు ఇవ్వాలంటే దూరాన్ని బట్టి రూ.1500 వరకు చెల్లించమంటోంది. ఈ మేరకు ట్రావెల్ ఏజెంట్లకు సర్క్యులర్ జారీ చేసింది. సవరించిన రేట్లు ఈ విధంగా ఉన్నాయి.
మిడిల్ సీటు కావాలంటే రూ.100
విండో సీటు కావాలంటే రూ.200
మరి ఇంటర్నేషనల్ ప్లైట్ అయితే రూ.200 నుంచి రూ.1500 వరకు అదనంగా వసూలు చేస్తారట.
ఇక పై మీరు, మీ పాప లేక బాబుతో కలిసి యూఎస్ వెళ్లాలనుకుంటే 33 డాలర్లు అదనంగా చెల్లించాలట.
తాజా వార్తలు
- జూన్ 1 నుంచి సింగిల్ యూజ్ బ్యాగులపై నిషేధం
- 2025-26 నాటికి ఇంటింటికి ఎగిరే కార్లు..!
- బహ్రెయిన్ సమ్మిట్కు అరబ్ నేతలకు ఆహ్వానం.. రాజు హమద్
- క్రౌన్ ప్రిన్స్ తో రీజనల్ ఎమిర్ల భేటీ
- చోరీలకు పాల్పడుతున్న ప్రవాసులు అరెస్ట్
- డ్రగ్స్ కేసులో భారతీయ డీజేకి 25 ఏళ్ల జైలుశిక్ష..తీర్పుపై అప్పీల్
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ