ఫిలిం ఛాంబర్ దగ్గర ఉద్రిక్తత..పవన్ నిరసన
- April 19, 2018సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ కు చేరుకున్నారు. తనపై వస్తున్న అభియోగాల ఫై ఫిలిం ఛాంబర్ ఏమి చేస్తుంది..అసలు మెగా ఫ్యామిలీ హీరోలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేదానిపై మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ వచ్చినట్లు తెలుస్తుంది.
పవన్ కళ్యాణ్ తో పాటు అల్లు అర్జున్ , నాగ బాబు ప్రస్తుతం ఫిలిం ఛాంబర్ లో కూర్చున్నారు. అలాగే మిగతా మెగా హీరోలతో పాటు అల్లు అరవింద్ కూడా ఛాంబర్ కు వస్తున్నట్లు సమాచారం. తనపై జరుగుతున్న కుట్ర కు పవన్ ఫిలిం ఛాంబర్ దగ్గర నిరసన తెలుపబోతున్నాడని , అందుకే నల్ల దుస్తులతో పవన్ వచ్చారని అంటున్నారు. ఇక పవన్ అక్కడికి చేరుకున్నాడని తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున ఛాంబర్ కు వస్తుండడంతో అక్కడ చాల ఉద్రిక్తత నెలకొని ఉంది. మరికొద్ది సేపట్లో మీడియా తో పవన్ మాట్లాడే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్
- రమదాన్ ఘబ్కాను నిర్వహించిన భారత రాయబారి