షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న కేసీఆర్
- April 20, 2018ముఖ్యమంత్రి కేసీఆర్... కుటుంబ సమేతంగా షిర్డీ సాయిబాబాను దర్శించుకున్నారు. ఉదయం ప్రత్యేక విమానంలో ఆలయానికి చేరుకున్న కేసీఆర్కు పాలకమండలి సభ్యులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. బాబాకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయనకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. బాబాను దర్శించుకోవడం ఆనందంగా ఉందని కేసీఆర్ అన్నారు.
తాజా వార్తలు
- జూన్ 1 నుంచి సింగిల్ యూజ్ బ్యాగులపై నిషేధం
- 2025-26 నాటికి ఇంటింటికి ఎగిరే కార్లు..!
- బహ్రెయిన్ సమ్మిట్కు అరబ్ నేతలకు ఆహ్వానం.. రాజు హమద్
- క్రౌన్ ప్రిన్స్ తో రీజనల్ ఎమిర్ల భేటీ
- చోరీలకు పాల్పడుతున్న ప్రవాసులు అరెస్ట్
- డ్రగ్స్ కేసులో భారతీయ డీజేకి 25 ఏళ్ల జైలుశిక్ష..తీర్పుపై అప్పీల్
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ