జిజాన్పైకి దూసుకొచ్చిన మిస్సైల్ కూల్చివేత
- April 21, 2018జెడ్డా: సౌదీ అరేబియా దళాలు, హౌతీ మిలిటెంట్స్ సంధించిన మిస్సైల్ని విజయవంతంగా కూల్చేశాయి. పౌరులే లక్ష్యంగా పెద్దయెత్తున మిస్సైల్స్ని సంధిస్తూ వస్తున్నారు గత కొంతకాలంగా హౌతీ తీవ్రవాదులు. ఇరాన్ నుంచి అందుతున్న సహకారంతో తీవ్రవాదులు యెమెన్లో పెచ్చిపోతూ, అట్నుంచి సౌదీ వైపుగా మిస్సైల్స్ సంధిస్తుండగా, వాటిని అత్యంత వ్యూహాత్మకంగా సౌదీ దళాలు ఇంటర్సెప్ట్ చేస్తున్నాయి. జిజాన్లో ఆరామ్కో రిఫైనరీ మరియు కీలకమైన అనేక ఫెసిలిటీస్ వున్నాయి. రోజుకి 400,000 బ్యారెళ్ళ చమురుని వెలికి తీసే ప్రాజెక్టు లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు సౌదీ దళాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్
- హైదరాబాద్లో జోరు వాన..
- హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్
- యూఏఈ వర్షాల్లో ముగ్గురు మృతి..!
- వరదల కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ కేసుల పెరుగుదల..!
- రుణాల చెల్లింపునకు సహెల్ యాప్లో కొత్త ఫీచర్
- దెబ్బతిన్న ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు… ఎమ్మార్
- మహిళను వేధించినందుకు ప్రవాసికి 5 సంవత్సరాల జైలు
- ఖతార్లో భారతీయ బైకర్కు సత్కారం