ఐఎస్ శిబిరాలపై దాడులు

- April 21, 2018 , by Maagulf
ఐఎస్ శిబిరాలపై దాడులు

డమాస్కస్‌ : సిరియాపై అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ సంయుక్తంగా జరిపిన క్షిపణి దాడులు మరవకముందే తాజాగా సరిహద్దు దేశమైన ఇరాక్‌ సైతం క్షిపణిదాడులకు దిగింది. సరిహద్దులోని ఇస్లామిక్‌స్టేట్‌ ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా వైమానిక దళాలు బాంబుల వర్షం కురిపించినట్టు ఇరాక్‌ ప్రధాని తెలిపారు. ఇరాక్‌ భూభాగానికి ముప్పు పొంచి ఉన్నందువల్లే దాడులకు దిగామన్న ఆయన దాడులు జరిపిన ఖచ్చితమైన ప్రాంతాన్ని మాత్రం వెల్లడించలేదు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com