కర్ణాటక ఎన్నికల ప్రచారానికి మెగా స్టార్!
- April 22, 2018హైదరాబాద్: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గనపడుతున్న కొద్ది ప్రజలను ఆకర్షించేందుకు అన్ని పార్టీలు తమ వ్యూహలకు మరింత పదునుపెడుతున్నాయి. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవితో ప్రచారం చేయించాలని కాంగ్రెస్ నిర్ణయంచింది. కర్ణాటకలో తెలుగు ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో చిరు ప్రచారం కలిసివస్తుందని ఆ పార్టీ భావిస్తోంది.
తాజా వార్తలు
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ
- ఆ లోపు రుణమాఫీ చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- కుప్పం ప్రజలందరికీ నా కృతజ్ఞతలు: నారా భువనేశ్వరి
- 24 గంటల్లో సాధారణ స్థితికి దుబాయ్ ఎయిర్ పోర్ట్
- బహ్రెయిన్ లో భారీ వర్షాలు, వరదలు
- ఒమన్ లో 21కి చేరిన మృతుల సంఖ్య
- ట్రావెల్, టూరిజం రంగంలో 23,500 ఖాళీలు
- జెడ్డాలో శతాబ్దాల నాటి రక్షణ కందకం, కోట గోడ వెలికితీత