ఆ నటుడి విషయంలో కన్నీరుపెట్టిన శింబు
- April 22, 2018తమిళ నటుడు శింబు మీడియా ముందు ఉద్వేగానికి లోనయ్యారు. ఆయన కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం 'చెక్క చీవంత వానం'. తెలుగులో 'నవాబ్'గా రాబోతోంది. ఇందులో మన్సూర్ అలీ ఖాన్ అనే ఓ తమిళ ఆర్టిస్ట్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మన్సూర్, శింబు మంచి స్నేహితులు. ఆయన ఇటీవల జరిగిన కావేరీ ఆందోళనల్లో పాల్గొని తమిళనాడుకు న్యాయం చేయాల్సిందిగా కోరారు. అయితే ఇటీవల శింబు ఆయన కుమారుడికి ఫోన్ చేయగా మన్సూర్ ను వారం రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారట. అసలు ఆయన బతికే ఉన్నారో లేదో కూడా తెలియదని భావోద్వేగానికి లోనయ్యారు.
తాజా వార్తలు
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్
- రమదాన్ ఘబ్కాను నిర్వహించిన భారత రాయబారి