ఎన్నికల ప్రచారంలో ప్రముఖులు
- April 22, 2018కర్నాటక శాసనసభ ఎన్నికల నామినేషన్ల సమర్పణకు ఇక ఒక రోజే గడువు ఉండటంతో ఇప్పుడు అన్నీ పార్టీల దృష్టి ప్రచారంపై పడింది. కాంగ్రెస్, బీజేపీలు దేశంలోని ప్రముఖులను రంగంలోకి దింపుతున్నాయి. ఇప్పటికే అతిరథుల ప్రచారానికి ప్రాంతాలు, తేదీలు ఖరారయ్యాయి. ప్రధాని మోదీ ఈ నెల 29 నుంచి 16 చోట్ల బహిరంగ సభల్లో ప్రసంగించేందుకు సిద్ధమయ్యారు. హేమామాలిని, యూపీ సీఎం యోగి కూడా బీజేపీ తరపున ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్ తరపున సోనియా గాంధీ, మన్మోహన్, చిరంజీవి, ఖుష్బు, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ, కన్నడ నటి రమ్య ప్రచారానికి సిద్ధమయ్యారు.
తాజా వార్తలు
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్
- 2 రోజులలో 884 విమానాలు రద్దు